Webdunia - Bharat's app for daily news and videos

Install App

దసరా 2024 : ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్.. ఆహారం, నీటి నాణ్యతను..?

సెల్వి
శుక్రవారం, 11 అక్టోబరు 2024 (12:18 IST)
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా ఉత్సవాల సందర్భంగా "ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్" అనే మొబైల్ ల్యాబ్‌ను ప్రవేశపెట్టింది. 
 
గురువారం ప్రారంభించిన ఈ కార్యక్రమం నగరంలో తక్షణ ఫలితాలను అందిస్తుంది. ఫుడ్ సేఫ్టీ మొబైల్ ల్యాబ్ నగరంలోని వివిధ ప్రాంతాల చుట్టూ తిరుగుతుంది. ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో జనాలు, అనేక తినుబండారాలు ఉన్న ప్రాంతాలు, ఆహార పదార్థాలు, నీటి నాణ్యతను పరీక్షించడానికి ఇవి పనిచేస్తాయి.
 
ఇంకా కనకదుర్గ ఆలయంలో అందించే ఆహార పదార్థాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతను పరీక్షించేందుకు కూడా ఈ మొబైల్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. సాధారణ ప్రజలు తమ ఇళ్ల నుండి ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి మొబైల్ ఫుడ్ ల్యాబ్ సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు ప్రోత్సహిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఫుడ్‌ సేఫ్టీ జాయింట్‌ కంట్రోలర్‌ ఎన్‌.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన కేంద్రాల్లో ఉన్న తినుబండారాల్లో ఆహారం, నీటి నాణ్యతను పరీక్షించేందుకు మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్‌ను ప్రారంభించామని, దీని సేవలను ప్రజలు ఉచితంగా పొందవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments