Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో ఫుడ్‌పాయిజనింగ్

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (16:33 IST)
శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలోని హాస్టల్‌లో వడ్డించే ఆహారం కలుషితమైంది. ఈ ఆహారాన్ని ఆరగించిన పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కొందరు విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
 
శుక్రవారం సాయంత్రం వంద మందికిపై విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత తిరిగి హాస్టల్‌కు తరలించారు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 336 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చికిత్స పొందినట్టు రికార్డులు చెబుతున్నాయి. 
 
మరోవైపు, ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అరకొరగా వైద్యం అందించిన వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వైద్య సిబ్బందిని పిలిపించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో పలువురు విద్యార్థులకు మరింత మెరుగైన వైద్యం కావాల్సి రావడంతో శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments