Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:25 IST)
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం ఆరగించిన పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ వర్శిటీ ప్రాంగణంలోని అక్క మహాదేవి హాస్టల్‌లో ఈ ఫుడ్ పాజయిన్ ఘటన జరిగింది. ఈ కలుషిత ఆహారాన్ని ఆరగించిన విద్యార్థినిల్లో 30 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 17 మంది విద్యార్థినుల ఆరోగ్యం విషమంగా ఉండటంతో వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఫుడ్‌పాయిన్‌కు గల కారణాలపై అధికారులు యూనివర్శిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments