Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 30 విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (20:25 IST)
చిత్తూరు జిల్లా, కుప్పంలో ఉన్న ద్రవిడ విశ్వవిద్యాలయంలో కలుషిత ఆహారం ఆరగించిన పలువురు విద్యార్థినిలు అస్వస్థతకు లోనయ్యారు. ఈ వర్శిటీ ప్రాంగణంలోని అక్క మహాదేవి హాస్టల్‌లో ఈ ఫుడ్ పాజయిన్ ఘటన జరిగింది. ఈ కలుషిత ఆహారాన్ని ఆరగించిన విద్యార్థినిల్లో 30 మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 
 
దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 17 మంది విద్యార్థినుల ఆరోగ్యం విషమంగా ఉండటంతో వీరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఫుడ్‌పాయిన్‌కు గల కారణాలపై అధికారులు యూనివర్శిటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments