Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2022 (12:15 IST)
విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిపై భారత ఆర్మీకి చెందిన విమానాలు దిగనున్నాయి. అత్యవసర సమయాల్లో విమానాలను జాతీయ రహదారులపై ల్యాండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా పలు జాతీయ రహదారులను తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా రహదారులను భారత సరిహద్దు ప్రాంతాల్లోని జాతీయ రహదారుల్లో నిర్మించారు. ఇపుడు విజయవాడ - ఒంగోలు జాతీయ రహదారిలో బాపట్ల సమీపంలో ఎయిర్‌ప్యా‌డ్‌ను నిర్మిస్తున్నారు. 
 
16వ నంబరు జాతీయ రహదారి బాపట్ల జిల్లా జె.పంగలూరు మండలం రేణింగవరన, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేరకు సిమెంట్ రోడ్డుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ఈ నెల 29వ తేదీన ట్రయర్ రన్ నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక కార్గో విమానాన్ని, రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసంఅధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో ఆ రహదారిపై వాహనాలను వేరే మార్గంలో మళ్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments