Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘోరం, ఓటు వేయడానికి వచ్చి బస్సు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం - video

ఐవీఆర్
బుధవారం, 15 మే 2024 (09:43 IST)
పల్నాడు జిల్లా చిలుకలూరి పేట మండలం ఈపూరిపాలెం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రైవేట్ బస్సుని టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. దీనితో ఐదుగురు వ్యక్తులు బస్సులో సజీవదహనమయ్యారు. పూర్తి వివరాలు చూస్తే... బాపట్ల జిల్లా చినగంజాము నుంచి చీరాల మీదుగా బస్సు హైదరాబాదు వెళ్తోంది. ఈ బస్సులోని వారంతా తమ నియోజకవర్గంలో ఓట్లు వేసి తిరిగి వెళుతున్నారు.
 
ఈ క్రమంలో బస్సు ఈపూరిపాలంకి చేరుకోగానే వేగంగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టింది. టిప్పర్ లో చెలరేగిన మంటలు బస్సుకి అంటుకున్నాయి. దీనితో క్షణకాలంలోనే మంటలు బస్సులో వ్యాపించాయి. పలువురు తప్పించుకున్నప్పటికీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు సజీవ దహనమయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు బాపట్ల జిల్లా నీలాయపాలెంకి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments