Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో కారు ప్రమాదం - ఐదుగురి మృతి

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (08:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మేదరమిట్ల బైపాస్ రోడ్డులో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్న కారు టైరు కొరిశపాడు మండలం మేదరమిట్ల బైపాస్ సమీపంలో పంక్చరైంది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎగిరి అటువైపు పడింది. ఆ సమయంలో గుంటూరు నుంచి ఒంగులో వైపు వెళుతున్న లారీ ఒకటి కారును ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు ప్రమాదం స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments