Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్మెంట్ 23 శాతం ఇస్తాం, ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (18:26 IST)
పీఆర్సీ సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు మంత్రుల కమిటీ-ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాల ముందు మంత్రు కమిటీ కొన్ని ప్రతిపాదనలు పెట్టింది. అందులో ప్రధానమైనది ఫిట్మెంట్ 23 శాతమేనన్నది. దానితో పాటు ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలు చేస్తామని తెలిపారు.

 
ఇక హెచ్ఆర్ఎ స్లాబులపై కొత్త ప్రతిపాదనలు ఉద్యోగ సంఘాల ముందు ఉంచింది కమిటీ. 25 లక్షల లోపు జనాభా వున్న ప్రాంతాల్లో రూ. 20 వేల సీలింగుతో 13.5 శాతం, 2 లక్షల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 9.5 శాతం, 50 వేల లోపు జనాభా వుంటే రూ. 10 వేల సీలింగుతో 8 శాతం హెచ్ఆర్ఎ ఇస్తామని తెలిపింది. మరి దీనిపై ఉద్యోగ సంఘాల స్పందన తెలియాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments