Webdunia - Bharat's app for daily news and videos

Install App

శేషాచలం ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (11:19 IST)
తిరుమల తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతంలోని ఫారెస్ట్ బీట్‌లో అగ్నిప్రమాదం చెలరేగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత మూడు, నాలుగు రోజులుగా కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. అనంతపురంలో అటవీ సంపద దహనం కొనసాగుతోంది. వేలాది ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఇదిలావుంటే, శేషాచలం అటవీ ప్రాంతంలో కూడా మంటలు చెలరేగాయి. ఎర్రచందనం స్మగ్లర్ల వల్లే ఈ మంటలు చెలరేగివుంటాయని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్ బీట్‌లో ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు మంటలను అదుపు చేశాయి. 
 
అయితే, శేషాచలం అడవుల్లో తరచుగా చెలరేగుతున్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా అపారనష్టం వాటిల్లుతుంది. తరచుగా అగ్నిప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments