నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు : కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (12:35 IST)
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే రైలులోనే కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రైల్వే అధికారులు అప్రమత్తం కావడంతో రైలును ఆపేసి మంటలను అదుపు చేశారు. దాదాపు గంట సేపు రైలు గూడూరు రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. 
 
అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వెళుతున్న సమయంలో రైలులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కిటికీల ద్వారా పొగ బయటికి రావడంతో ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments