Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ శబ్దంతో విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో అగ్నిప్రమాదం, పరుగులు తీసిన ఉద్యోగులు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (16:05 IST)
విశాఖ హెచ్‌పిసిఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ పెద్దపెట్టున శబ్దం రావడంతో గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీసారు. బయట చూస్తే దట్టమైన పొగలతో శబ్దాలతో హెచ్‌పిసిఎల్ రిఫైనరీ నుంచి మంటలు కనబడుతున్నాయి.
 
 దీనితో అక్కడ భారీ అగ్నిప్రమాదమే సంభవించి వుంటుందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో డేంజర్ సైరన్లు మోగించడంతో ఫ్యాక్టరీ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. కానీ ప్రమాదం జరిగిన చోట పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments