Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి శబరిమలై నుంచి కొందరు భక్తులతో వెళుతున్న బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా నలు వైపులా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సుల నుంచి అయ్యప్ప భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు, పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments