Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న భక్తులు!! (Video)

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (16:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం నుంచి శబరిమలై నుంచి కొందరు భక్తులతో వెళుతున్న బస్సు ఒకటి మంటల్లో కాలిపోయింది. ఈ బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఒక్కసారిగా నలు వైపులా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, ఈ బస్సుల నుంచి అయ్యప్ప భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శబరిమల దర్శనం అనంతరం తిరిగి వస్తూ కంచి సమీపంలో భోజనం కోసం ఆపిన బస్సు, పక్కనే వంట చేస్తుండగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments