Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ కక్షల నేపథ్యం : ఇళ్లకు నిప్పు పెట్టిన వ్యక్తులు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:24 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. దత్తిరాజేరు మండలం వింద్యవాసిలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 9 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments