Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ కక్షల నేపథ్యం : ఇళ్లకు నిప్పు పెట్టిన వ్యక్తులు

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:24 IST)
ఏపీలోని విజయనగరం జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. దత్తిరాజేరు మండలం వింద్యవాసిలో అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 
 
ఈ ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు 9 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్టు తెలుస్తోంది. అయితే రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌ పోలీసు కస్టడీ ఓవర్.. నరకం అంటే ఏంటో చూపించింది..?

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments