Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (09:37 IST)
గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.  పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను పలు పోలీస్ స్టేషన్ల నుండి గోషామహల్ స్టేడియంలో భద్రపరుస్తారు. ఈ ప్రమాదంలోఆయా వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయిన వాహనాలన్నీ ప్రస్తుతం స్క్రాప్ గా మారాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించింది ఆరా తీస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments