Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి 32ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం..ఎవరు?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (23:04 IST)
వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ముఖ్యోద్దేశ్యము ఆర్యవైశ్యుల కుటుంబములలో ఇంటి పెద్ద అకాల మరణము సంభవిస్తే ఆ కుటుంబమునకు ఆసరాగా నిలవడమే అని దేవ‌దాయ, ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 

మంగ‌ళ‌వారం బ్ర‌హ్మ‌ణ విధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ఆర్థిక సాయం చెక్కుల‌ను మంత్రి పంపిణి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా వాస‌వీ క్ల‌బ్ స‌భ్యుల‌ను మంత్రి వెలంప‌ల్లి అభినందించారు, కార్యక్రమంలో వాస‌వి క్ల‌బ్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ బొడ్డు శ్రీ‌నివాస‌రావు, ఉపాధ్య‌క్షులు సంతోష్ చ‌క్ర‌వ‌ర్తి, గ‌డ్డం ప‌వ‌న్ కుమార్‌, పొట్టి శివ‌కుమార్‌, వేముల నాగ‌రాజు, ముర‌ళీ కృష్ణ‌, మ‌రియు చాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌లు కొన‌క‌ళ్ళ విద్యాధ‌ర రావు, కొండ‌ప‌ల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments