Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి 32ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం..ఎవరు?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (23:04 IST)
వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ముఖ్యోద్దేశ్యము ఆర్యవైశ్యుల కుటుంబములలో ఇంటి పెద్ద అకాల మరణము సంభవిస్తే ఆ కుటుంబమునకు ఆసరాగా నిలవడమే అని దేవ‌దాయ, ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 

మంగ‌ళ‌వారం బ్ర‌హ్మ‌ణ విధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ఆర్థిక సాయం చెక్కుల‌ను మంత్రి పంపిణి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా వాస‌వీ క్ల‌బ్ స‌భ్యుల‌ను మంత్రి వెలంప‌ల్లి అభినందించారు, కార్యక్రమంలో వాస‌వి క్ల‌బ్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ బొడ్డు శ్రీ‌నివాస‌రావు, ఉపాధ్య‌క్షులు సంతోష్ చ‌క్ర‌వ‌ర్తి, గ‌డ్డం ప‌వ‌న్ కుమార్‌, పొట్టి శివ‌కుమార్‌, వేముల నాగ‌రాజు, ముర‌ళీ కృష్ణ‌, మ‌రియు చాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌లు కొన‌క‌ళ్ళ విద్యాధ‌ర రావు, కొండ‌ప‌ల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments