Webdunia - Bharat's app for daily news and videos

Install App

27న రాజధానిపై తుది నిర్ణయం.. చిరు వ్యాఖ్యలు వ్యక్తిగతం

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (11:32 IST)
ఏపీ రాజధానిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుందన్నారు. ఆ రోజే మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్ర‌ రాజ‌ధానిపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. 
 
రాజ‌ధాని పై జీఎన్ రావు కమిటీపై  కీలక సూచనలు చేసిందని, దానిపైనే  కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. అయితే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలని కమిటీ చెప్పిందని మంత్రి బొత్స‌ వెల్లడించారు. కాగా అమరావతి పేరుతో టీడీపీ దోపిడీకి పాల్పడిందని మంత్రి బొత్స ఆరోపించారు.
 
ఏపీకి మూడు రాజ‌ధానుల‌పై కాంగ్రెస్ మాజీ ఎంపీ చిరంజీవి స్వాగ‌తించ‌డం అది అయన వ్య‌క్తిగ‌త‌మని ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేవీపీ అన్నారు. 
 
మూడు రాజధానుల ప్రతిపాదనపై తమ పార్టీ నిర్ణయం ఈ నెల 27 తర్వాతే వెలువడుతుంద‌న్నారు. కాగా చిరంజీవ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నప్పటికీ పార్టీ వర్గాలు మాత్రం ఆయ‌న‌ కాంగ్రెస్ లోనే ఉన్నాడని అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి వ్యాఖ్యలపై  కేవీపీ స్పందించడం ఆసక్తిక‌రంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments