రైతులకు పండగే: సీఎం జగన్ మరో కొత్త పథకం, ఏంటది?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:23 IST)
దేశంలోని ఉత్తరాది రైతులు నిరసనలు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ ఆనవాళ్లు కనిపించడంలేదు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. సీఎం వైస్ జగన్ రైతన్నలను అక్కున చేర్చుకుంటున్నారని పొరుగు రాష్ట్రాల వారే కితాబిస్తున్నారు.
 
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
 
ఈ పథకం కింద గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ. 1252 కోట్లను జమ చేయనున్నారు. ఫలితంగా సుమారు 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. కాగా రాష్ట్రంలో కోటీ 14 లక్షల ఎకరాలను ఉచిత పంటల బీమా పథకం కిందకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments