Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు పండగే: సీఎం జగన్ మరో కొత్త పథకం, ఏంటది?

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (13:23 IST)
దేశంలోని ఉత్తరాది రైతులు నిరసనలు తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. కానీ దక్షిణాదిలో ఆ ఆనవాళ్లు కనిపించడంలేదు. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే.. సీఎం వైస్ జగన్ రైతన్నలను అక్కున చేర్చుకుంటున్నారని పొరుగు రాష్ట్రాల వారే కితాబిస్తున్నారు.
 
తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు.
 
ఈ పథకం కింద గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ. 1252 కోట్లను జమ చేయనున్నారు. ఫలితంగా సుమారు 9.48 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బు జమ కానుంది. కాగా రాష్ట్రంలో కోటీ 14 లక్షల ఎకరాలను ఉచిత పంటల బీమా పథకం కిందకి తీసుకువచ్చినట్లు సీఎం జగన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments