Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతడు పశువు కంటే హీనం... నెల్లూరులో కన్నకూతురిపై అత్యాచారం

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (16:40 IST)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతురిపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామాంధుడు అటవీశాఖలో ఉద్యోగి. 
 
కావలి సమీపంలోని పాతూరుకు చెందిన అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌కి 13యేళ్ళ కుమార్తె ఉంది. తల్లి సుప్రజ వారంరోజుల కిందట తన సొంత ఊరు తిరుపతికి వెళ్ళింది. ఇంట్లో కుమార్తె ఒక్కటే ఉండటంతో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండురోజుల పాటు ఆమెను శారీరకంగా అనుభవించాడు. 
 
విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. తల్లి సుప్రజ ఇంటికి వచ్చినాసరే విషయాన్ని బయటకు చెప్పలేదు కుమార్తె. తెల్లవారుజామున బాధతో ఏడుస్తూ ఇంటి ముందు కూర్చున్న కుమార్తెను ప్రశ్నించింది తల్లి. దీంతో అసలు విషయం బయటపడింది. స్థానికంగా ఉన్న పోలీస్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది భార్య. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments