Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూతురిపై అత్యాచారం చేశాడు... మరో నలుగురిని పిలిచి రేప్ చేయించాడు

అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తం

Webdunia
బుధవారం, 2 మే 2018 (18:47 IST)
అడుగడుగునా రాబందులు. అదును చూసి కాటేస్తున్న కామాంధులు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడయ్యాడు. కన్నబిడ్డపై పైశాచికత్వానికి పాల్పడ్డాడు. వావివరుసలు మరిచిన మృగాడు. తన వాంఛను తీర్చుకోవడానికి తండ్రి చేసిన దుశ్చర్య ఇది. సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఇది.
 
చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన నాగరాజుకు 18 యేళ్ళ కుమార్తె ఉంది. భార్య అనారోగ్యంతో మూడేళ్ళ క్రితమే చనిపోయింది. వేరే పెళ్లి చేసుకున్న నాగరాజు ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని వేధిస్తూ వచ్చాడు. నాకు మీకన్నా ఎవరున్నారు అని కుమార్తె రోదించినా వినలేదు. దీంతో తండ్రే కామాంధుడిగా మారిపోయాడు. నెలరోజుల క్రితం కుమార్తె నిద్రిస్తుంటే అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ విషయం బయటకు చెబితే చంపేస్తానన్నాడు. తండ్రే కదా అనుకుని కుమార్తె బాధను తనలోనే దాచుకుంది. ఆ తరువాత తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారితో గడపమన్నాడు. ఇలా ఐదుగురికి కన్న కుమార్తెను వారికి అప్పగించేశాడు. 
 
కన్న తండ్రి వేధింపులు తట్టుకోలేక స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది అభాగ్యురాలు. దీంతో నిందితుడు పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments