Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:06 IST)
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 382 వ రోజు శనివారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
 
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు,కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు,పఠాన్ జానీ ఖాన్, మన్నవ సాంబశివరావు,షేక్ సాబ్ జాన్ ,ఉయ్యురు శ్రీనుబాబు, ము ప్పేర  మాణిక్యాలరావు,పలగాని సుబ్బారావు,కళ్ళం శ్రీనివాసరెడ్డి,గుంటక సాంబిరెడ్డి, మన్నవ కృష్ణారావు,షేక్ ఎఱ్ఱపిరు,ముప్పేర సుబ్బారావు ముప్పేర సాంబశివరావు,కళ్ళం రామిరెడ్డి ,షేక్ ఖుద్దుస్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments