Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (20:06 IST)
తాడేపల్లి మండలం పెనుమాక గ్రామములో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 382 వ రోజు శనివారం నిర్వహించారు.
  
మూడు  రాజధానుల కు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి  అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని,పెనుమాక గ్రామ బొడ్డురాయి సెంటర్ వద్ద నినాదించారు.
 
ఈ నిరసన కార్యక్రమంలో లో రైతులు,కళ్ళం రాజశేఖర రెడ్డి, ముప్పేర సదాశివరావు,పఠాన్ జానీ ఖాన్, మన్నవ సాంబశివరావు,షేక్ సాబ్ జాన్ ,ఉయ్యురు శ్రీనుబాబు, ము ప్పేర  మాణిక్యాలరావు,పలగాని సుబ్బారావు,కళ్ళం శ్రీనివాసరెడ్డి,గుంటక సాంబిరెడ్డి, మన్నవ కృష్ణారావు,షేక్ ఎఱ్ఱపిరు,ముప్పేర సుబ్బారావు ముప్పేర సాంబశివరావు,కళ్ళం రామిరెడ్డి ,షేక్ ఖుద్దుస్ ,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments