Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో నకిలీ ప్రవేశ టిక్కెట్ల దందా.. ఎస్.పి.ఎఫ్.కానిస్టేబుల్‌పై కేసు

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:19 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శన నకిలీ టిక్కెట్ల దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. భద్రతా విభాగంలో విధులు నిర్వహించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ ఈ నకిలీ టిక్కెట్ దందాను సాగిస్తున్నట్టు బహిర్గతమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు శ్రీవారి భక్తులకు ఈ టిక్కెట్లను రూ.21 వేలకు విక్రయించి క్యాష్ చేసుకున్నట్టు తేలింది. 
 
వాస్తవానికి ఈ టికెట్ ధర రూ.300 మాత్రమే. కానీ, ఈ టిక్కెట్‌ను ఆ కానిస్టేబుల్ రూ.21 వేలకు విక్రయించారు. ఈ టిక్కెట్లను స్కానింగ్, టిక్కెట్ కౌంటర్ వద్ద పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి కానిస్టేబుల్ ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తేలింది. దీంతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments