Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:01 IST)
తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఎవ‌రు, ఎందుకు ఈ అఘాయిత్యం చేశారో అని టూరిజం అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఇది ఆర్ధిక లావాదేవీల కార‌ణంగానే జ‌రిగింద‌ని పోలీసులు చెపుతున్నారు. నిందితుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.
 
 
 
తిరుపతిలో హత్య చేసి మృతదేహాన్ని భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో దుండ‌గులు ప‌డేశారు. మృతుడు తిరుపతికి చెందిన ఏపీ టూరిజంలో సూపర్ వైజర్ గా పనిచేసే చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగానే చంద్రశేఖర్ ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. హ‌త్య చేసిన నిందితులు మధు, రాజు, పురుషోత్తంలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments