Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోయ‌లో శ‌వం... తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ హ‌త్య‌!

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (14:01 IST)
తిరుప‌తిలో ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దారుణంగా హ‌త్య చేశారు. ఎవ‌రు, ఎందుకు ఈ అఘాయిత్యం చేశారో అని టూరిజం అధికారులు, సిబ్బందితోపాటు స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. అయితే, ఇది ఆర్ధిక లావాదేవీల కార‌ణంగానే జ‌రిగింద‌ని పోలీసులు చెపుతున్నారు. నిందితుల‌ను వెంట‌నే అదుపులోకి తీసుకున్నారు.
 
 
 
తిరుపతిలో హత్య చేసి మృతదేహాన్ని భాకరాపేట ఘాట్ రోడ్డు లోయలో దుండ‌గులు ప‌డేశారు. మృతుడు తిరుపతికి చెందిన ఏపీ టూరిజంలో సూపర్ వైజర్ గా పనిచేసే చంద్రశేఖర్ గా గుర్తించారు. ఆర్ధిక లావాదేవీలు కారణంగానే చంద్రశేఖర్ ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. హ‌త్య చేసిన నిందితులు మధు, రాజు, పురుషోత్తంలను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments