Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 మంది యువతులు, మహిళలతో కామవాంఛ తీర్చుకున్న దొంగబాబా, ఎక్కడ?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (16:53 IST)
అసలే కరోనా కాలం. ఆరోగ్యంగా ఉండాలని, ఉద్యోగాలు రావాలలని, కుటుంబ సమస్యలు తొలగిపోవాలని ఇలా జనం భావిస్తున్నారు. దీంతో కొంతమంది బాబాలను ఆశ్రయిస్తున్నారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకున్న కొంతమంది దొంగబాబాలు ఏకంగా మహిళలు, యువతలతో కామవాంఛ తీర్చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
 
శ్రీకాళహస్తి పట్టణం పూసలవీధికి చెందిన ఒక వ్యక్తి బాబా అవతారమెత్తాడు. తన మంత్రశక్తులతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని, కరోనా రాకుండా చేస్తానని.. ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అలా అలా అందరికీ తెలిసింది. అసలు విషయం తెలియని కొంతమంది దొంగబాబాను ఆశ్రయించారు.
 
అమ్మాయిలు, మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి మత్తు మందు కలిపి ఇచ్చి నగ్నంగా ఫోటోలు తీసి వాటిని చూపించి లోబరుచుకునేవాడు. ఇలా 30 మంది మహిళలు, యువతుల జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. నిన్న ఇదేవిధంగా ఒక కుటుంబం వెళ్ళింది. ఇద్దరు యువతులను మభ్యపెట్టాడు. 
 
దీంతో ఆ యువతులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు పోలీసులకు ఆశ్రయించారు. విషయం బయటకు రానివ్వకుండా ఆ దొంగబాబా ఓ రాజకీయ పార్టీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments