Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్‌లో ఛాటింగ్.. పెళ్లి వద్దన్న పాపానికి..?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (16:32 IST)
ఫేస్‌బుక్ స్నేహం కొంపముంచింది. ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్న ఓ 20 ఏళ్ల విద్యార్థి.. యువతిని మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల ఓ విద్యార్థి ఫేస్ బుక్ ద్వారా ఓ అమ్మాయితో స్నేహం పెంచుకున్నాడు. రోజూ చాటింగ్ చేస్తూండటంతో స్నేహం ముందిరింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను కోరాడు. 
 
అయితే ఆమె వివాహానికి అడ్డు చెప్పింది. అంతే దాంతో అక్కసు పెంచుకున్నాడు. అతనితో ఆమె మాట్లాడటం మానివేయడంతో.. ఆమె వాట్సాప్ నెంబర్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లను పంపుతూ వేధించడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేస్తానని బెదిరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేసి పోలీసులు.. అచ్చంపేట నివాసి గవిని సంజయ్ రాజుగా గుర్తించారు. రాజుపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఐపీసీలోని 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా.. ఎల్బీ నగర్ ఖాకీలు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం