Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి.. కండువా కప్పిన జగన్

వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (13:03 IST)
వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కనుమూరు సమీపంలో కాటసాని కలుసుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
పార్టీలో చేరికపై మాట్లాడిన కాటసాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో పాణ్యం నియోజవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి నడవడం తన అదృష్టమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర  కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని కాటసాని ఈ సందర్భంగా ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments