Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాలోకి కాటసాని రాంభూపాల్ రెడ్డి.. కండువా కప్పిన జగన్

వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.

Webdunia
ఆదివారం, 29 ఏప్రియల్ 2018 (13:03 IST)
వచ్చే యేడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్రమంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు పార్టీల్లో చేరడం, పార్టీ నుంచి విడిపోవడం వంటివి వరుసగా జరుగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను కనుమూరు సమీపంలో కాటసాని కలుసుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన వైఎస్‌ జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
పార్టీలో చేరికపై మాట్లాడిన కాటసాని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో పాణ్యం నియోజవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. నేడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కలసి నడవడం తన అదృష్టమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర  కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని కాటసాని ఈ సందర్భంగా ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments