Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచి చేస్తే ఏపీ ప్రజలు ఓడించారంటున్న మాజీ మంత్రి రోజా, మరి తదుపరి ఎన్నికల్లో ఏం చేసి గెలుద్దామని?

ఐవీఆర్
శుక్రవారం, 14 జూన్ 2024 (19:01 IST)
ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా వుండే మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ట్వీట్ పైన చర్చ జరుగుతోంది. దానికి కారణం ఆ ట్వీట్లో ఆమె రాసిన మాటలే. ఇంతకీ ఆమె ఏం రాశారంటే... చెడు చేసి ఓడిపోతే సిగ్గపడాల, కానీ మంచి చేసి ఓడిపాయాము. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాము, ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాము'' అంటూ పేర్కొన్నారు.
 
ప్రజలకు మంచి చేస్తే ఎట్టి పరిస్థితులలో ఓడగొట్టే ప్రశ్నే వుండదన్నది ఎవరినైనా అడిగితే చెప్పే మాట. కానీ మంచి చేసినా ప్రజలు ఓడించారని రోజా అంటున్నారంటే... మరి తదుపరి ఎన్నికల నాటికి ఏం చేసి గెలుద్దామని అనుకుంటున్నారోనని ప్రశ్నిస్తున్నారు పలువురు ప్రజలు. దీనిపై రోజా ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments