Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఏపీకి మంచి రోజులు.. నవ్యాంధ్రకు అమరావతే రాజధాని : డీఎల్ రవీంద్రారెడ్డి

Webdunia
ఆదివారం, 22 జనవరి 2023 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. అదేసమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనస్సులో లేకపోయినప్పటికీ ప్రజలందరి దృష్టిలో నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని ఆయన అన్నారు. పైగా, ఈ విషయంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా గెలవలేరని డీఎల్ అన్నారు. 
 
రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాల్సిందిగా అమరావతి జేఏసీ నేతలు డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ దృష్టిలో కాకపోయినా ప్రజల దృష్టిలో అమరావతే రాజధాని అని వ్యాఖ్యానించారు. అందువల్ల జగన్ సుప్రీంకోర్టుకు వెళ్ళినా గెలవలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు. 
 
జగన్ ఆలోచన అంతా అధికారం, డబ్బు తప్ప మరేమీ ఉండదన్నారు. ప్రత్యర్థులను వేధించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే ఆయన అధికారంలోకి వచ్చినట్టుగా ఉందన్నారు. జగన్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తథ్యమని, అదేసమయంలో ఏపీకి త్వరలోనే మంచి రోజులు వస్తాయని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments