Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పితృ వియోగం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:03 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కొద్ది సేపటి క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచ‌ర్ల‌. ఆయ‌న పెద్ద కుమారుడు, మాజీ మంత్రి దేవినేని ర‌మ‌ణ గ‌తంలో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. 
 
 
దేవినేని శ్రీమన్నారాయణ మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కంచికచర్లకు వ‌స్తున్న‌ట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉడండవల్లి లోని ఆయన నివాసం నుండి నేరుగా కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులో దేవినేని ఉమ ఇంటికి వస్తారన్నారు.


అనారోగ్యంతో మృతి చెందిన దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని చంద్ర‌బాబు సందర్శించి నివాళులు అర్పిస్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. చంద్రబాబు వెంట, మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments