Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పితృ వియోగం

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (12:03 IST)
మాజీ మంత్రి, తెలుగుదేశం నాయ‌కుడు దేవినేని ఉమామహేశ్వర రావు తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కొద్ది సేపటి క్రితం విజయవాడ రమేష్ హాస్పిటల్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న స్వ‌గ్రామం కృష్ణా జిల్లా కంచికచ‌ర్ల‌. ఆయ‌న పెద్ద కుమారుడు, మాజీ మంత్రి దేవినేని ర‌మ‌ణ గ‌తంలో రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. 
 
 
దేవినేని శ్రీమన్నారాయణ మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు కంచికచర్లకు వ‌స్తున్న‌ట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం చంద్రబాబు ఉడండవల్లి లోని ఆయన నివాసం నుండి నేరుగా కంచికచర్ల గొట్టుముక్కల రోడ్డులో దేవినేని ఉమ ఇంటికి వస్తారన్నారు.


అనారోగ్యంతో మృతి చెందిన దేవినేని శ్రీమన్నారాయణ మృతదేహాన్ని చంద్ర‌బాబు సందర్శించి నివాళులు అర్పిస్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. చంద్రబాబు వెంట, మాజీ మంత్రులు పార్టీ ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments