Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం..

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:54 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. దేవినేని తండ్రి శ్రీమన్నారాయణ ప్రాణాలు కోల్పోయారు. 
 
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. 
 
గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస తుదిశ్వాస విడిచారు. శ్రీమన్నారాయణ మరణంపై పలువురు టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
 
దేవినేని శ్రీమన్నారాయణ మృతి బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments