ఈ పాలనలో వున్నందుకు బాధపడుతున్నానంటూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఆ వీడియో ఎప్పటిది?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:00 IST)
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో గిరిజలను పడుతున్న కష్టాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బాలికలకు జరుగుతున్న వైద్యం చూసి తను చాలా బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
 
ఇలాంటి పాలనలో ఎమ్మెల్యేగా వున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో గిరిజనలు బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరనీ, పట్టించుకునే మంత్రి లేరని అంటూ చెప్పారు. ఐతే ఈ వీడియో ఆమె తాజాగా మాట్లాడిందా లేదంటే గతంలో తెదేపా హయాంలో మాట్లాడినదా అనే అనుమానం కలుగుతోంది. మరి నిజం ఏంటో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments