ఈ పాలనలో వున్నందుకు బాధపడుతున్నానంటూ మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఆ వీడియో ఎప్పటిది?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (13:00 IST)
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందులో గిరిజలను పడుతున్న కష్టాల గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన బాలికలకు జరుగుతున్న వైద్యం చూసి తను చాలా బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
 
ఇలాంటి పాలనలో ఎమ్మెల్యేగా వున్నందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గ పరిధిలో గిరిజనలు బాధలు చెప్పుకునేందుకు ఇక్కడ ఎవరూ లేరనీ, పట్టించుకునే మంత్రి లేరని అంటూ చెప్పారు. ఐతే ఈ వీడియో ఆమె తాజాగా మాట్లాడిందా లేదంటే గతంలో తెదేపా హయాంలో మాట్లాడినదా అనే అనుమానం కలుగుతోంది. మరి నిజం ఏంటో తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments