Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే చంపేశా : వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు

Webdunia
సోమవారం, 23 మే 2022 (16:01 IST)
తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసినట్టు వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు తెలిపారు. ఈ కేసులో ఆయన్ను కాకినాడ పోలీసులు వెల్లడించిన విషయం తెల్సిందే. 
 
ఏపీలోని కాకినాడలో జరిగిన ఈ హత్య కేసుతో గత నాలుగు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసిన అనంతబాబు చేసిన నేరాన్ని అంగీకరించారు. 
 
తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడికే ఆయన్ను చంపానని పోలీసులకు చెప్పాడు. మరోవైపు, ఎమ్మెల్సీ అరెస్టు వివరాలను డీజీఐ పాలరాజు సోమవారం సాయంత్రం అధికారికంగా వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments