Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి... కలెక్టర్ ఇంతియాజ్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:58 IST)
గుంటూరు జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో గత కొన్ని రోజులుగా కోవిడ్ - 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో బుధవారం జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణాజిల్లా కలెక్టర్  ఏ.యండి. ఇంతియాజ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను స్థానిక వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, డీసిహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో- ఆర్దినేటర్ మోతి బాబు, తహశీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ యం సత్యనారాయణ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ చినబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments