Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయినా ఆ అర్చకుడికి శ్రీవారి ఆలయం నుంచి మర్యాదలు, ఎలా వచ్చాయి..?

Webdunia
సోమవారం, 20 జులై 2020 (23:16 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారప్యంగా కుటుంబాల నుంచి సేవలందిస్తున్న వారు ఎవరైనా పరమపదిస్తే ఆలయ సంప్రదాయం ప్రకారం జరుపవలసిన మర్యాదలు జరుపబడతాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కరోనాతో మరణించిన శ్రీనివాసమూర్తి దీక్షితుల అంత్యక్రియల సంధర్భంగా శ్రీవారి ఆలయం నుంచి ఆలయ మర్యాదలతో సంప్రదాయ ఆచారం నిర్వహించి గౌరవించారు.
 
ఇందుకోసం చందనపు కర్ర, వరివట్టం, నిప్పులను తీసుకుని డోలు, నాదస్వరం, వాయిస్తూ పంచముఖం పోటు నుంచి శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా సిబ్బంది, అర్చకులు శ్రీ బేడీ ఆంజనేయస్వామివారి ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్ళారు. 
 
అక్కడ శ్రీ అర్చకం పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు తరపున వచ్చిన వారికి వీటిని ఆలయ డిప్యూటీ ఈఓ అందించారు. వీటిని మరణించిన మాజీ ప్రధాన అర్చకుని అంత్యక్రియల కోసం వినియోగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Tej: పేరెంట్స్‌తో విషయాలు పంచుకునేలా పిల్లలుండాలి - సాయి దుర్గ తేజ్

విశ్వప్రసాద్, డైరెక్టర్ కార్తీక్ రెండు పిల్లర్ లా మిరాయ్ రూపొందించారు : తేజ సజ్జా

Kantara 1: రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం సాంగ్ రికార్డ్ చేసిన దిల్‌జిత్

Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో ఎలాంటి ఆహారం తినాలి? ఏవి తినకూడదు?

Mustard oil: ఆవనూనెతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా..?

Coconut Milk: జుట్టు ఆరోగ్యానికి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

తర్వాతి కథనం
Show comments