Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:32 IST)
పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావుతోపాటు మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ హాజరయ్యారు.

పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, ఎన్జీవోలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కమిటీ నిరాశ్రయుల గుర్తింపు, ఆశ్రయం కల్పించటానికి విధివిధానాలు తయారు చేయనుంది. అనంతరం నివేదికను నెలరోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments