Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరాశ్రయుల గుర్తింపు కోసం ప్రభుత్వ కమిటీ ఏర్పాటు

Webdunia
శుక్రవారం, 4 అక్టోబరు 2019 (07:32 IST)
పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి అందజేయాలన్నారు. విజయవాడలో మున్సిపల్ కమిషనర్లు, పీడీలు, మెప్మా సంచాలకుల రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి శ్యామలారావుతోపాటు మన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ హాజరయ్యారు.

పట్టణాలు, నగరాల్లో నిరాశ్రయులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రి బొత్స ఆదేశాలు జారీ చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, ఎన్జీవోలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కమిటీ నిరాశ్రయుల గుర్తింపు, ఆశ్రయం కల్పించటానికి విధివిధానాలు తయారు చేయనుంది. అనంతరం నివేదికను నెలరోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments