Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (19:16 IST)
తెలంగాణలో ఈ నెల 31న ఈసెట్‌, వచ్చే నెల 2న పాలిసెట్‌, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిది.

అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్‌, పిజి ఈసెట్‌, ఎడ్‌సెట్‌, ఐసెట్‌, పిఇసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టిసిఎస్‌ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది.
 
తెలంగాణలోని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ఆ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకు డిడి యాదగిరి, టిశాట్‌ ద్వారా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని సూచించింది.

అలాగే కాలేజీల ప్రిన్సిపల్స్‌, జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, ఇతర సిబ్బంది కళాశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments