Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు మాడవీధులు పరిశీలించిన ఈఓ

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:25 IST)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులు పరిశీలించారు.
 
వాహన మండపం, గ్యాలరీలో భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే మార్గాలు, బయటికి వెళ్లే మార్గాలను పరిశీలించారు.

భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేశారు. 
 
అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ  హరీంద్ర నాథ్, అదనపు ఎస్పీ మునిరామయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments