Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు మాడవీధులు పరిశీలించిన ఈఓ

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (07:25 IST)
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి ఆదివారం శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులు పరిశీలించారు.
 
వాహన మండపం, గ్యాలరీలో భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే మార్గాలు, బయటికి వెళ్లే మార్గాలను పరిశీలించారు.

భక్తులు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారని అధికారులను అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేశారు. 
 
అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ  హరీంద్ర నాథ్, అదనపు ఎస్పీ మునిరామయ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments