Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం.. వాహనంపై దాడి..

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (12:35 IST)
ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం సృష్టించి వాహనంపై దాడి చేసింది. ఈ ఘటన చిత్తూరులోని పలమనేరు గుడియాత్తంలో చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఒక ఏనుగు ప్రధాన రహదారిలోకి ప్రవేశించి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపింది. వాహనంపై ఏనుగు దాడి చేయడంతో భయంతో ప్రయాణికులు వాహనంపై నుంచి పరుగులు తీశారు.
 
మరో వాహనంలో ఉన్న వ్యక్తులు ఏనుగు దృష్టిని మరల్చేందుకు ప్రయత్నించగా.. అది వాహనంపై దాడి చేసింది. చిత్తూరులో ఏనుగుల బీభత్సం రోజురోజుకు పెరుగుతోందని, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments