Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రూ అప్ ఛార్జీలేంటి? విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:42 IST)
విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్ర‌జ‌లకు ఛార్జీల మోత మోగిస్తున్నార‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమ‌ర్శించారు. అస‌లు ఈ ట్రూ అప్ ఛార్జీలేంటి? విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నిరసనలు ప్రారంభించింది. 
 
గత 27 నెలల కాలంలో రూ.9 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేసిన ప్రభుత్వం, మరోసారి సర్దుబాటు చార్జీలపేరుతో రూ.3,669 కోట్లు భారం మోపింద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. 2019-20కు టారిఫ్ వ్యత్యాసం పేరుతో మరో రూ2,542 కోట్ల సర్దుబాటుకు అవకాశం ఇవ్వాలని విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్కు పిటిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంద‌ని, ఇలా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం సై అనటం దుర్మార్గం అని ఆయ‌న అన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాల‌ని, విద్యుత్ లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments