Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్ రోడ్డులో బోల్తాపడ్డ ఎలక్ట్రిక్ బస్సు, ఆరుగురికి గాయాలు

Webdunia
బుధవారం, 24 మే 2023 (21:45 IST)
తిరుమల నుంచి దిగువ తిరుపతికి వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఘాట్ రోడ్డులోని 29, 30 మలుపు వద్ద బోల్తా పడింది. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవరుతో సహా మరో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.
 
ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అటుగా ఎస్పీఎఫ్ సిబ్బంది లోయలో పడిన బస్సును గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. బస్సు అద్దాలు పగులగొట్టి భక్తులను రక్షించారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు.
 
ప్రమాదం జరిగిన వార్తను తెలుసుకున్న తితిదే ఈవో విచారణకు ఆదేశించారు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ బస్సులను ఘాట్ రోడ్లలో తిప్పుతుండగా ప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తున్న వారితో అధికారులు మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments