జేసీ బ్రదర్స్ గృహాలు - ఆఫీసుల్లో తనిఖీలు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (10:36 IST)
అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన జేసీ బ్రదర్స్‌గా ఉన్న సీనియర్ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిల గృహాలు, కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. 
 
ముఖ్యంగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వ గోపాల రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేశారు. 
 
తాడిపత్రితో పాటు హైదాబాద్ నగరంలోని వారి నివాసాల్లో అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం 20 మంది అధికారులు వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల సందర్భంగా తాడిపత్రిలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments