Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆకట్టుకుంటున్న ప్రత్యేక హోదా వినాయకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (10:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హోదా వినాయకుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. డి.ఆర్.మహల్‌ సమీపంలో ఈ ప్రత్యేక హోదా వినాయకులను ఏర్పాటు చేశారు. 
 
పార్లమెంటులో సభ్యులందరూ ప్రత్యేక హోదాకు ఆమోదం తెలపాలంటూ ప్లకార్డులను చేతపట్టుకుని వున్న వినాయకులను ఏర్పాటు చేశారు. ఈ వైరైటీ వినాయకులను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. 
 
మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అతిపెద్ద నారికేళ వినాయకున్ని ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ వినాయకున్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments