Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంలో సైనేడ్ పెట్టి భర్త హత్యకు భార్య ప్లాన్...

Webdunia
మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో ఓ దారుణం వెలుగుచూసింది. చిన్నపాటి గొడవకే కట్టుకున్న భర్తను హత్య చేసేందుకు భార్య ప్లాన్ వేసింది. అన్నంలో సైనేడ్ పెట్టి హతమార్చేందుకు కుట్ర పన్నింది. ఈ కుట్రలో కుమారుడు కూడా భాగస్వామి కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మండలంలోని పోలసానిపల్లెలో గురునాథం - రాణి అనే దంపతులు ఉన్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో భర్తతో భార్యకు గొడవలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా కుమారుడు సహాయంతో భర్తను హత్య చేసేందుకు భార్య రాణి ప్లాన్ చేసింది. 
 
తమ ప్లాన్‌లో భాగంగా, భర్త తినే అన్నంలో సైనేడ్ కలిపి పెట్టింది. భోజనానికి కూర్చున్న గురునాథానికి అనుమానం వచ్చి అన్నం తినకుండా ప్రాణాలు రక్షించుకుని, సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు భార్యను, కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వారిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments