Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూగో జిల్లా లొదొడ్డిలో విషాదం - కల్తీ కల్లుతాగి ఐదుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (15:35 IST)
తూర్పు గోదావరి జిల్లా లొదొడ్డిలో విషాదం జరిగింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా గిరిజనులే కావడం గమనార్హం. జిల్లాలోన రాజవొమ్మంగి మండలంలోని లొదొడ్డిలో ఈ విషాదకర ఘటన జరిగింది.
 
ఈ గ్రామంలో విక్రయించే కల్లు సేవించేందుకు కొందరు గిరిజనలు బుధవారం ఉదయం వెళ్లారు. కల్లు తాగిన వారిలో కొందరు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని కల్లు శాంపిల్స్‌ను సేకరించారు. మృతుల్లో గంగరాజు, లోవరాజు, సన్యాసయ్య, సుగ్రీవ ఏసుబాబులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments