Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (15:26 IST)
ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని భూకంపం సంభవించడంతో కోస్తా ప్రాంతాల్లో కలకలం రేగింది. 
 
మంగళవారం మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదైంది. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సముద్రానికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments