Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భూప్రకంపనలు, కాకినాడ కదిలిందా?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:33 IST)
బంగాళాఖాతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1 గా నమోదయింది. ఈ నేపథ్యంలోలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 
 
భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు – ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది.
 
ఈ మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో భూమి కి పది కిలోమీటర్ల నూతన భూమి కన్పించిందని వివరించింది. అటు ఏపీ లోని కాకినాడకు దక్షిణ మరియు ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రి కి దక్షిణాన మరియు ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. 
 
ఇక ఈ భూకంప ప్రభావంతో చెన్నై లోని పలు ప్రాంతాల్లో ప్రజలు… ఇల్లు, ఆఫీస్ లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఇది భూకంపం మాత్రమేనని.. ఎలాంటి సునామీ హెచ్చరిక లు లేవని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments