Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిచింత‌లలో భూప్ర‌కంప‌న‌లు - రిక్టర్ స్కేలుపైన 3గా నమోదు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (13:04 IST)
పులిచింత‌ల స‌మీపంలో ఆదివారం ఉద‌యం వ‌రుస భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఆదివారం ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూమి ప్ర‌కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం కారణంగా రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3, 2.7, 2.3 గా న‌మోదు అయింది. 
 
చింత‌ల‌పాలెం, మేళ్ల చెరువు మండ‌లాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. గ‌త వారం రోజులుగా పులిచితంల స‌మీపంలో భూమి కంపించిన‌ట్లు భూభౌతిక ప‌రిశోధ‌న ముఖ్య శాస్త్ర‌వేత్త శ్రీ‌న‌గేశ్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments