Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిచింత‌లలో భూప్ర‌కంప‌న‌లు - రిక్టర్ స్కేలుపైన 3గా నమోదు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (13:04 IST)
పులిచింత‌ల స‌మీపంలో ఆదివారం ఉద‌యం వ‌రుస భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఆదివారం ఉద‌యం 7.15 నుంచి 8.20 గంట‌ల మ‌ధ్య భూమి ప్ర‌కంపించింది. ఈ ప్రకంపనల ప్రభావం కారణంగా రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3, 2.7, 2.3 గా న‌మోదు అయింది. 
 
చింత‌ల‌పాలెం, మేళ్ల చెరువు మండ‌లాల్లో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. గ‌త వారం రోజులుగా పులిచితంల స‌మీపంలో భూమి కంపించిన‌ట్లు భూభౌతిక ప‌రిశోధ‌న ముఖ్య శాస్త్ర‌వేత్త శ్రీ‌న‌గేశ్ వెల్ల‌డించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments