Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూకంపం.. 3 నిమిషాల వ్యవధిలో...

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భూమి కంపించింది. కేవలం 3 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూప్రకంపనలు కనిపించాయి. దీంతో స్థానికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల కారణంగా కొన్ని ప్రాంతాల్లో జనం భయంతో ఇళ్లకు బీటలు వారాయి. ఇళ్లలోని సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోయింది. వంటిట్లోని అనేక సామానులు కిందపడిపోయాయి. 
 
ముందు వచ్చిన ప్రకంపనలు ఆగిపోయాయని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో చివరిగా రాత్రి ఒంటి గంట తర్వాత మరోమారు భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేశారు. 
 
ఈ భూప్రకంపనలు ఇచ్ఛాపురం మండలంలోని రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేట తదితర ప్రాంతాల్లో కంపించిందని స్థానిక తాహశీల్దారు శ్రీహరిబాబు వెల్లడించారు. కవిటి మండలంలో దాదాపు పది గ్రామాల్లో భూప్రకంపనలు కనిపించాయని ఆయా గ్రామాల ప్రజలు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments