Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు 'ఈ-వాచ్' మొబైల్‌యాప్‌

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (09:20 IST)
'ఈ-వాచ్' పేరుతో మొబైల్‌యాప్‌తో పాటు కాల్‌ సెంటర్‌ను బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ యాప్‌ను తీసుకువస్తున్నటు తెలుస్తోంది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎన్నికలకు సంబంధం ఉండే ఏ ఇతర సమస్యలు మీదనైనా ఫిర్యాదులు చేసేవారు ఈ కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చునని, యాప్‌ను కూడా సద్వినియోగపరుచుకోవచ్చని ఎస్‌ఇసి కార్యాలయం తెలిపింది.
 
అయితే ఈ యాప్‌ ఇప్పుడు వివాదాస్పదమౌతోంది. ఈ యాప్‌ తీసుకురావడంపై అధికార వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఇది రమేష్‌ కుమార్‌ ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు యాప్‌ అని, తమకు తెలియకుండా దీన్ని రూపొందించారని విమర్శిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments