జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా?: దువ్వాడ శ్రీనివాస్ (video)

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (17:37 IST)
Duvvada Srinivas
వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. శాసనమండలిలో మద్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమ ఇంటి వద్దకు వచ్చి చంపేస్తామని జనసేన నాయకులు బెదిరించారని.. వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తనపై ఎన్ని కేసులు పెద్దినా అదిరేది, బెదిరేది లేదని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే వైకాపా అధినేత జగన్‌కు మద్దతుగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడారు. వైకాపా చీఫ్ జగన్‌కి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హౌజ్‌కు వస్తే మీ తాట తీస్తారని భయమా అంటూ అడిగారు. ప్రశ్నిస్తారని భయమా? అసెంబ్లీ ప్రతిపక్షాన్ని  ఎందుకు అడుగుతున్నామంటే.. విపక్షాలకంటూ కొంత సమయం వస్తుంది. 
 
ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌పై మాట్లాడాలంటే గంటా 40 నిమిషాలు పట్టింది. 
 
అలాంటిది విపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సులువుగా సమయం లభిస్తుందని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments