Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెపై అత్యాచారం.. కడుపు నొప్పి రావడంతో..

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (14:57 IST)
ఏపీలో తూర్పు గోదావరి జిల్లా పామర్రుకు చెందిన మహిళ కొద్దిరోజుల క్రితం నగరానికి వలస వచ్చింది. పంజాగుట్ట పరిధిలో ఉంటూ స్థానికంగా ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త, కుమార్తె (18) స్వస్థలంలోనే ఉంటున్నారు. 
 
ఇటీవల కుమార్తెకు కడుపు నొప్పి రావడంతో.. నగరానికి తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చూపగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో కుమార్తెను తీసుకొని ఆమె తల్లి పంజాగుట్ట ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి పోలీసుల విచారణలో తెలిపింది.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం