Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో డ్రగ్స్ కలకలం - రైల్వేస్టేషన్‌లో భారీగా..

Webdunia
సోమవారం, 30 మే 2022 (12:26 IST)
అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. ఈ జిల్లాలోని గుంతకల్ రైల్వే స్టేషన్‌ పార్శిల్ ఆఫీసులో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్ మీదుగా తరసిస్తున్న కొకైన్‌ను స్థానిక పోలీసులు నిఘావేసి మరీ పట్టుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పార్శిల్ కార్యాలయంలో వద్ద డ్రగ్స్ పంచుతున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 
దీనికి సంబంధించి విజయవాడకు చెందిన పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోవాకు చెందిన కరణ్ షిండే, ఆకాష్ గంగూలీ అనే ముగ్గురు డ్రగ్స్ ఫెడ్లరను అరెస్టు చేశారు. గోవాకే చెందిన కృష్ణ, రోనాల్డ్ అనే ఇద్దరు నిందితులు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. దీనిపై గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప నేతృత్వంలోని పోలీస్ బృందం విచారణ జరుపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments